పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. త్వరలో 23వ విడత సొమ్మును కేంద్రం జమ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రధాని మోదీ బటన్ నొక్కి రిలీజ్ చేయనున్నారు. ప్రతీసారి ప్రధాని మోదీనే స్వయంగా డబ్బులను విడుదల చేస్తున్నారు.