పగలు సెగలు..సాయంత్రం జల్లులు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండకు వడదెబ్బ, వానకు పిడుగులు.. ఇలా జనం రెండు రకాల గండాల మధ్య సతమతమవుతున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
కన్నడ నటుడేమో అనుకున్న.. మన తెలుగోడే.. దేశంలో బెస్ట్ యాక్టర్ అవుతాడు..
29 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Mumbai Indians: 6 ఓటముల తర్వాత కూడా ముంబై ప్లేఆఫ్ చేరే ఛాన్స్.. ఇదిగో టాప్-4లోకి వెళ్లే రూట్..!
34 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Actress: శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. తల్లికాబోతున్న సామజవరగమన ముద్దుగుమ్మ.. భర్తతో కలిసి ఫోటోషూట్..
40 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








