పాము కొరికిన పండ్లు తింటే చనిపోతారా..? అపోహలు కాదు అసలు నిజాలు ఇవే..

మన సమాజంలో పాముల చుట్టూ అల్లబడిన కథలు, అపోహలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పల్లెల్లో ఒక బలమైన నమ్మకం ఉంది.."పాము ఏదైనా పండును కొరికితే అది విషపూరితం అవుతుంది, దాన్ని తింటే మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు." ఈ భయం వల్ల ఎంతో పౌష్టికాహారం వృథా అవడమే కాకుండా ప్రజలు అనవసర ఆందోళనకు గురవుతున్నారు. అసలు పాము విషం మన జీర్ణవ్యవస్థలోకి వెళ్తే ఏం జరుగుతుంది? తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!
15 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు
26 నిమిషాల క్రితం
తాజా వార్తలు
ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్! రిపోర్ట్ రిలీజ్ చేసిన ఓపెన్ AI
26 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







