Indian Railways: ప్రస్తుతం ప్రారంభించనున్న సూపర్‌ఫాస్ట్ రైలును భవిష్యత్తులో వందే భారత్ స్లీపర్ సర్వీస్‌గా మార్చాలన్న తన అభ్యర్థనకు రైల్వే మంత్రి అంగీకరించారని జోషి తెలిపారు. ఈ సెమీ హై-స్పీడ్ రైలు సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించడమే..