హైదరాబాద్ వాసులకు శుభవార్త. జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత జర్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీని వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది.