Heatwave Alert: తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!

తెలంగాణలో భానుడి భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగాల్పుల నుండి రక్షణకు పగటిపూట బయటకు వెళ్లేప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
SRH vs PBKS Result: పంజాబ్పై పగతీర్చుకున్న హైదరాబాద్.. టేబుల్ టాపర్గా ఎస్ఆర్హెచ్

తాజా వార్తలు
Video: మా కర్మ కొద్దీ దొరికాడు ఈ దరిద్రుడు.. పీకేయ్యలేం, అలాగని ఆడించకుండా ఉండలేం..!

తాజా వార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










