సృష్టికి ప్రతి సృష్టి జరుగుతున్న ఆధునిక యుగంలో కూడా పల్లెలు మూఢ నమ్మకాల మత్తులో జోగుతున్నాయి. సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు క్షుద్ర పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలతో ప్రాణహాని ఉందంటూ క్షుద్ర పూజల పేరుతో కుచ్చుటోపి పెట్టాడు ఓ కేటుగాడు.