ధాన్యం అమ్మేందుకు వెళ్లిన రైతుకు భారీ షాక్.. ట్రాక్టర్ ఇంజిన్ దొంగిలింపు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

అసలే అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతుంటే.. పంటను కాపాడుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కనీసం ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లకు తరలించేందుకు వాహనాలు కూడా దొరకని పరిస్థితి. లారీల కొరతతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉండిపోతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..

తాజా వార్తలు
Fatty Liver: పైకి లక్షణాలేమీ కనిపించని సైలెంట్ కిల్లర్.. నిర్లక్ష్యం చేస్తే మీ ఒంట్లో ఈ పార్ట్లన్నీ మటాష్!

తాజా వార్తలు
ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్న్యూస్.. వారందిరికి ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











