అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.