జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారం రాశులపై శుభ, అశుభ ఫలితాలను చూపిస్తుంది. అయితే అతి త్వరలో కీడు, నీడ గ్రహంగా పిలిచే కేతు గ్రహం ఆగస్టు 2న నక్షత్ర సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహకందని ప్రయోజనాలు చేకూరుతుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.