12 జిల్లాల్లో రైతులకు లాభం.. పరిశ్రమలకు ప్రయోజనం.. గంగా ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్ లోని హర్ధోయ్లో గంగా ఎక్స్ప్రెస్ హైవేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ అభివృద్దికి ఈ హైవే ఎంతో దోహదం చేస్తుందన్నారు. 12 జిల్లాల మీదుగా సాగే హైవేను అత్యవసర సమయాల్లో యుద్ద విమానాలు ల్యాండయ్యే విధంగా నిర్మించారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రావడంతో పరిశ్రమలతోపాటు రైతులకు ఎంతో ప్రయోజనకరం అన్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
UPI Payments: యూపీఐ పేమెంట్స్కు పిన్ అక్కర్లేదు.. ఫింగర్ ప్రింట్ ద్వారా చేయొచ్చు.. ఎనేబుల్ చేసుకోండిలా..?
10 నిమిషాల క్రితం
తాజా వార్తలు
TG SSC 10th Results 2026: పదో తరగతి ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత.. టాప్ లేపిన ములుగు జిల్లా
10 నిమిషాల క్రితం
తాజా వార్తలు
IPL 2026: బెంగళూరు స్టేడియంలో కలకలం.. మరోసారి నిషేధం విధిస్తారా..?
15 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









