Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్.. కొత్త కార్డులపై ప్రకటన..
By TodayTelugu Desk1 min read0 views

రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అర్హులైనవారికి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు.
Advertisement
Advertisement
Related News
Comments
Login to leave a comment












