🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3938 వార్తలు

కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్
పాత వార్త
తెలంగాణ

కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్

నవతెలంగాణ-తుంగతుర్తితెలంగాణలో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. గతానికి భిన్నంగా లారీల కేటాయింపు, ఆన్లైన్ సిస్టం ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి సెంటర్కు నాలుగు నుండి ఐదు లారీలు కేటాయించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు మనోధైర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. The post కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్ appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 8
IPL 2026: పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్..
పాత
తెలంగాణ

IPL 2026: పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్..

ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ జట్టును ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది.ఇప్పటివరకు అపజయమే లేకుండా పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ప్రస్తుతం టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్.. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదింట్లో గెలిచిన రాజస్థాన్ జట్టు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ను ఓడించి తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది.

20 రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
పాత
తెలంగాణ

20 రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న పోస్టుల భర్తీపై మంత్రి సమావేశంలో చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అలాగే ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపిహెచ్‌ఎ ఫిమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఫార్మసిస్ట్, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
పాత
తెలంగాణ

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

రైతు పండించిన చివరి గింజ వరకు తన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నవతెలంగాణ-నెల్లికుదురు రైతులు రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రైతు పండించిన చివరి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. మంగళవారం వావిలాల  గ్రామ సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్ తహసిల్దార్ చందా నరేష్  కలిసి పిఎసిఎస్ శ్రీరామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […] The post రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం appeared first on Navatelangana.

700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలి
పాత
తెలంగాణ

700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలి

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధనవతెలంగాణ-భువనగిరి: 700 సర్వే నెంబర్ భూమిని చదును చేసి ప్రజలకు కేటాయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. మంగళవారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోర్టు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ సిపిఎం పోరుబాట సందర్భంగా పట్టణంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను […] The post 700 సర్వే నెంబర్లు భూమిని చదును చేసి ప్లాట్లు ఇవ్వాలి appeared first on Navatelangana.

ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదు.. ప్రపంచంతో పోటీపడేలా నిర్మిస్తాం
పాత
తెలంగాణ

ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదు.. ప్రపంచంతో పోటీపడేలా నిర్మిస్తాం

ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని.. అందరం కలిసి పనిచేస్తే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని.. మే నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాలకు అద్భుతమైన నగరంగా రాణించే అవకాశం ఉందన్నారు. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సిఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

జాదవ్పూర్ విశ్వవిద్యాలయం: ఎస్ఎఫ్ఐ ఘన విజయం
పాత
తెలంగాణ

జాదవ్పూర్ విశ్వవిద్యాలయం: ఎస్ఎఫ్ఐ ఘన విజయం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఐసీసీ (ఇటర్నల్ కంప్లైట్స్ కమిటి) ఎన్నికల ఫలితాల్లో ఎస్ఎఫ్ఐ ఘన విజయం సాధించింది. ఆర్ట్స్ విభాగంలో ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. ఇంజినీరింగ్ విభాగంలో డిఎస్ఎఫ్ (డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్) దాదాపు 1,300 ఓట్ల భారీ మెజారిటీతో, 100 ఓట్ల తేడాతో గెలుపొందింది. సైన్స్ విభాగంలో ‘ది ఇండిపెండెంట్’ (డబ్ల్యూటిఐ) గెలుపొందింది. ఈ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం […] The post జాదవ్పూర్ విశ్వవిద్యాలయం: ఎస్ఎఫ్ఐ ఘన విజయం appeared first on Navatelangana.

నారంవారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
పాత
తెలంగాణ

నారంవారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్. ఎం. రామ్ ప్రసాద్, డాక్టర్. పి. ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని మంగళవారం నారంవారిగూడెం లో నిర్వహించారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ పంటల దిగుబడులు, భూసార పరిరక్షణ, మార్కెట్‌ కు అనుగుణమైన సాగు విధానాలపై మార్గదర్శనం చేశారు. డాక్టర్. ఎం. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ భూసార పరీక్షల ఆధారంగా నేల స్వభావానికి తగిన ఎరువుల మోతాదును ఉపయోగించాలని రైతులకు […] The post నారంవారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం appeared first on Navatelangana.

అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్ట్
పాత
తెలంగాణ

అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్ట్

– పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు– వెల్లడించిన డీఎస్పీ సతీష్ కుమార్నవతెలంగాణ – అశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు అంతరాష్ట్ర దొంగనోట్ల చలామణి ముఠాను ఛేదించారు. సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి కీలక ఆధారాలను […] The post అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్ట్ appeared first on Navatelangana.

శంకర్‌పల్లి క్రేన్ ప్రమాదం.. గాయపడిన వారికి మంత్రి వివేక్ పరామర్శ
పాత
తెలంగాణ

శంకర్‌పల్లి క్రేన్ ప్రమాదం.. గాయపడిన వారికి మంత్రి వివేక్ పరామర్శ

మన తెలంగాణ/హైదరాబాద్: శంకర్‌పల్లి సమీపంలో జరిగిన క్రేన్ ప్రమాదంలో గాయపడిన వారిని కార్మిక, గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం, ఎన్‌సిసి లిమిటెడ్ సంస్థకు చెందిన నిర్మాణ క్రేన్ బలమైన గాలుల కారణంగా ఒక షెడ్‌పై కూలిపోయింది. ఆ సమయంలో వర్షం నుంచి రక్షణ కోసం షెడ్‌లో నిలబడి ఉన్న కార్మికులపై క్రేన్ పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మందికి ఎముకలు విరిగే గాయాలయ్యాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంఎల్‌ఎ కాలె యాదయ్య తో కలిసి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

బీఆర్ఎస్ ఓ పార్టీ కాదు.. అదో విప్లవం: కేటీఆర్
పాత
సిఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..
పాత
తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..

మన తెలంగాణ/హైదరాబాద్‌ః చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల కోసం ఐదు ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల మూలంగా నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే టర్మినళ్లపై అధిక భారం పడుతున్నదని ఆయన తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రూ. 430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, దానికి ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది జనవరి 6న ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో మీరూ పాల్గొన్నారని ఆయన తెలిపారు. కొత్త రైల్వే టర్మినల్ ను ప్రారంభించుకున్న తర్వాత రోజూ కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దీంతో, ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా రైల్వేస

ప్రపంచంతో పోటీపడేటా ఫ్యూచర్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డి
పాత
అండర్-17 రెజ్లర్లపై వేటు.. రెజ్లింగ్ సమాఖ్య కఠిన ఆంక్షలు
పాత
కెసిఆర్ పాలనలో యాభై ఏళ్ళు వెనక్కి: పిసిసి చీఫ్
పాత
తెలంగాణ

కెసిఆర్ పాలనలో యాభై ఏళ్ళు వెనక్కి: పిసిసి చీఫ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రి పాలనతో రాష్ట్రాభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. పిసిసి కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటైన సమర్థ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని మహేష్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటైన ఈ శిక్షణా శిబిరం వచ్చే నెల 2వ తేదీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సహా పలువురు నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ.. బిఆర్‌ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలన అంతా అవినీతిమయం, దోచుకున్న వారంతా ఇప్పుడు కెసిఆర్ పక్కన పందికొక్కుల్లా ఉన్నారంటూ టిఆర్‌ఎస్ (సేన) వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలకు కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను ఆదరించే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పంచాయితీతో కెసిఆర్ సతమతమవుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పు

సెల్ఫ్ ఎన్యుమరేషన్..వీడియో
పాత
SBI బ్యాంక్‎లో సినీ రేంజ్‎లో దోపీడి.. నాలుగు గన్స్‎తో నలుగురు వచ్చి 13 నిమిషాల్లో 50 లక్షలతో ఎస్కేప్
పాత
యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు
పాత
తెలంగాణ

యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు

నవతెలంగాణ – అచ్చంపేటయువత మత్తు పదార్థాలకు బానిసలు అయితే వారి జీవితం నాశనం అవుతుందని అచ్చంపేట పోలీస్ సిఐ నాగరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట పట్టణంలో షీ టీం ఆధ్వర్యంలో యువతకు 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా మహిళల చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానంగా యువత నేటి సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు వచ్చేలా ఎదగాలని సూచించారు. సాంకేతిక రంగం తీవ్రంగా విస్తరిస్తోందని అన్నారు. నేటి యువత […] The post యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: సీఐ నాగరాజు appeared first on Navatelangana.

ఇది బెంగాల్... నువ్వు సింగం అయితే... నేను పుష్ప..! ఐపీఎస్ ఆఫీసర్ పై టీఎంసీ అభ్యర్థి ఫైర్..
పాత
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
పాత
కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన
పాత
తెలంగాణ

కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన

నవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా కిశోర బాలికల సంరక్షణ, వారి అభివృద్ధిపై భూపాలపల్లి జిల్లా మహిళ సంక్షేమశాఖ (డిడబ్ల్యూఓ) అధికారి మల్లీశ్వరి, ఐసిడిఎస్ మహదేవపూర్ ప్రాజెక్టు సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ బండి స్వామి  అధ్యక్షతన అవగాన కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా అంగన్వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితులుగా తహశీల్దార్ రవికుమార్, ఏపీఎం […] The post కిశోర బాలికల సంరక్షణ, అభివృద్ధిసై అవగాహన appeared first on Navatelangana.

తెలంగాణ డిజిపిగా సివి ఆనంద్‌ నియామకం..
పాత
ఇండియాలో పెరుగుతున్న కాలేయం వ్యాధులు..ప్రతి ఐదుగురిలో ఒకరికి సమస్య.. ఫ్యాటీలివర్ ఎందుకు వస్తుంది?
పాత
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
పాత
Advertisement
Sponsored by Telugu Association of North Texas (TANTEX)