2974 వార్తలు


The stand-in captain produced a match-winning fifty before the bowling unit held its nerve as defending champions West Delhi Lions defeated New Delhi Tigers.


There has been a lot of turmoil in English cricket for the past several months, and new captain Joe Root hopes things would be back on track pretty soon.







2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించిన 12 వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 14 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ 2003 తర్వాత మళ్లీ ఆఫ్రికా ఖండంలో జరగనుంది.








