Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా

తల్లిప్రేమకు ఈ లోకం ఏది సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ మాటలకు అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు తల్లులు. నవమాసాలు మోసి కన్న బిడ్డలను పొతిళ్లలోనే కడతేర్చుతున్నారు. అభంశుభం తెలియని ఆ పసికందులను కళ్లు తెరవక ముందే చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. ముక్కపచ్చలారని 6 నెలల పిండాన్ని గుర్తతెలియని వ్యక్తులు శ్మశాన వాటికలో వదిలేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

తాజా వార్తలు
తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

తాజా వార్తలు
Tollywood : యూట్యూబ్ వదిలి సినిమాల కోసం ట్రై చేసి పొరపాటు చేశా.. ఆ ఒక్క సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది.. టాలీవుడ్ నటుడు..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











