ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకెండ్ హీరోయిన్ గా కనిపించింది రాశీ ఖన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలేవీ చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం బిజీ బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ లో రాశీకి చేదు అనుభవం ఎదురైంది.