వేసవి కాలంలో బయట దొరికే ఆహారం, ముఖ్యంగా పానీపూరి వంటివి ప్రాణాంతకంగా మారవచ్చా అనే ఆందోళన ఇప్పుడు ప్రజల్ని భయపెడుతోంది. ఎందుకంటే.. వీధి వ్యాపారి వద్ద గోల్‌గప్పా తిని 45మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వేసవిలో వీధి ఆహారం పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను హెచ్చరిస్తోంది.