నకిలీ రికమండేషన్ లెటర్స్ కలకలం.. తిరుమలలో అడ్డంగా దొరికిపోయిన మోసగాడు..!

తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ భక్తులను మోసగిస్తున్న మరో దళారీని పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ నకిలీ సిఫార్సు లెటర్లతో మోసానికి పాల్పడ్డ నిందితుడి బండారాన్ని పోలీసులు బయటపెట్టారు. శ్రీవారి బ్రేక్ దర్శనం ఇప్పిస్తామనని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనిత కుటుంబ సభ్యులను మోసగించాడు చాగంటి నవీన్ కుమార్.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Gold Buying: భారతీయుల రూటు ఛేంజ్.. ఆ పని కోసమే 40% మంది బంగారం కొంటున్నారట.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు!
31 నిమిషాల క్రితం
తాజా వార్తలు
40 తర్వాత అదృష్టం తిరిగే రాశులు ఇవేనా..? విలాస జీవితం మీదేనా చూడండి!
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Delhi Capitals : ఒక్కోసారి అంతే సామీ.. ఓటమి తర్వాత మీడియా ముందు అక్షర్ పటేల్ సాహసోపేత నిర్ణయం
35 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







