Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి

తెలుగు రాష్ట్రాలను నిప్పుల కొలిమిలా మార్చిన తీవ్ర వడగాల్పుల ధాటికి ముగ్గురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ, మధ్యాహ్నం వేళ బయటకి రావద్దని హెచ్చరించింది. పలు జిల్లాల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి, అయితే హైదరాబాద్లో మాత్రం అనూహ్యంగా వర్షం కురిసి కొంత ఉపశమనం లభించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Kushboo : 32 కేజీలు తగ్గాను.. రోజూ ఉదయం, సాయంత్రం ఇదొక్కటి తీసుకుంటా.. డైట్ ప్లాన్ చెప్పిన ఖుష్బూ..

తాజా వార్తలు
రాగి ధరిస్తే నిజంగానే అదృష్టం పెరుగుతుందా? ఈ రాశులకు మాత్రం శుభ ఫలితాలే!

తాజా వార్తలు
Silver Price: వెండి ధర జోరు.. 3 రోజుల్లో రూ. 13,000 పెరుగుదల.. అయినా ఆల్టైమ్ హై కంటే తక్కువే!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










