విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తోంది. వివిధ కోర్సుల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తోంది. శిక్షణ తర్వాత ఉద్యోగాలు కూడా కల్పిస్తోంది.