క్యాన్సర్ను ఎదిరించి.. CBSE టెన్త్లో టాపర్గా నిలిచి..

ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్ CBSE పదో తరగతిలో 96.6% మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లింఫోబ్లాస్టిక్ లింఫోమా అనే తీవ్ర క్యాన్సర్తో రెండేళ్లుగా పోరాడుతూనే, చదువును విస్మరించలేదు. ఆన్లైన్ తరగతులు, క్రమశిక్షణతో కూడిన అధ్యయనం, సంగీతం అతని విజయానికి దోహదపడ్డాయి. ఆరవ్ సంకల్పం, ధైర్యం ఎందరికో స్ఫూర్తిదాయకం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












