వస్తువులొద్దు.. జ్ఞాపకాలు కావాలంటున్న జెన్ జీ

నేటి యువతరం, ముఖ్యంగా జెన్-Z, మిలీనియల్స్, ఖరీదైన వస్తువుల కొనుగోలుకు బదులుగా గుర్తుండిపోయే అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రావెల్, ఫెస్టివల్స్, మ్యూజిక్ ఈవెంట్ల వంటి వాటిపై ఖర్చు చేయడం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను, సామాజిక సంబంధాలను కోరుకుంటున్నారు. వస్తువులు కాలక్రమేణా ఆకర్షణ కోల్పోతే, అనుభవాలు జీవితాంతం నిలిచిపోయే ఆనందాన్ని, కథలను అందిస్తాయని ఈ తరం నమ్ముతోంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Mumbai Indians: ఏం స్కెచ్ రా మావా.. హార్దిక్, సూర్యలకు షాకిచ్చిన ముంబై.. కెప్టెన్గా రోహిత్ శర్మ?

తాజా వార్తలు
Video: వేటాడి వేటాడి చంపేస్తాం.. ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్.. ఈ వీడియో చూశారా..

తాజా వార్తలు
మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











