Mantra Chanting Benefits: శ్రీ గురు కరుణామయి సూచించిన ఐదు శక్తివంతమైన మంత్రాలు నిత్య జీవితంలోని అడ్డంకులను అధిగమించడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి మార్గాన్ని చూపుతాయి. శ్రీ మాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, శరవణభవ, ఓం నమః శివాయ, గం గణపతయే నమః వంటి మంత్రాల పఠనం, జపమాల లేకుండానే, ఏ సమయంలోనైనా శుభాలను ప్రసాదిస్తుందని గురువు వివరించారు.