560 రోజులుగా 400 అడుగుల ఎత్తయిన టవర్ పైనే.. కారణం ఇదే!

సాధారణంగా ఒక డిమాండ్ కోసం నిరసన తెలపాలంటే ఒకటి రెండు రోజులు లేదా కొన్ని వారాల పాటు ధర్నా చేయడం సహజం. కానీ, ఒక వ్యక్తి తన నమ్మకం కోసం, తన మనోభావాలను కాపాడుకోవడం కోసం ఏకంగా 560 రోజుల పాటు 400 అడుగుల ఎత్తులో ఉండి నిరసన తెలపడం సాధారణం విషయం కాదు. పంజాబ్కు చెందిన పాడి రైతు గుర్జీత్ సింగ్ ఖల్సా ప్రదర్శించిన ఈ అసాధారణ ధైర్యం, చిత్తశుద్ధి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay Fitness: 50 ఏళ్ల వయసులోనూ 20లా.. దళపతి విజయ్ ఫాలో అయ్యే డైట్, వర్కౌట్ రహస్యాలివే!

తాజా వార్తలు
Money Astrology: రెండు గ్రహాల రాశి మార్పు.. వారికి అరుదైన ఆర్థిక యోగం!

తాజా వార్తలు
Sour Batter Fix: ఇడ్లీ, దోశ పిండి మరీ పుల్లగా మారిందా? పారేయకండి.. ఈ 4 చిట్కాలతో మళ్ళీ తాజాగా మార్చుకోండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











