TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9630 వార్తలు

కరెంట్‌పై కాంగ్రెస్ కుట్రలు
తెలంగాణ

కరెంట్‌పై కాంగ్రెస్ కుట్రలు

నివాసాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించి ప్రైవేటీకరణ దిశగా పన్నాగాలుభవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు ఉచిత విద్యుత్ రద్దు కోసమే ఈ ఎత్తుగడలు ప్రజలు ఇప్పటి నుంచే తిరగబడి కాంగ్రెస్ ఫ్యూజులు పీకెయ్యాలి మోడీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కెసిఆర్ అప్పుడు తలొగ్గలేదుకార్యకర్తల సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదాని వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే సిఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఈ మేరకు కేబినెట్ మీటింగ్‌లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ప్రభుత

ఉండవల్లి కొండపై భారీ అగ్నిప్రమాదం
తెలంగాణ

ఉండవల్లి కొండపై భారీ అగ్నిప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈదురుగాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కొండను ఆనుకుని ఉన్న ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదంపై గుంటూరు కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షించి, మంటలు పూర్తిగా ఆరిపోయేంతవరకు […] The post ఉండవల్లి కొండపై భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

పశ్చిమాసియాలో కొత్తపొద్దు?
తెలంగాణ

పశ్చిమాసియాలో కొత్తపొద్దు?

యుద్ధ విరమణ దిశగా అమెరికా, ఇరాన్ యురేనియం నిల్వలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం? 60 రోజుల వ్యవధిలో కార్యాచరణ హర్మూజ్‌ను తెరిచి ఉంచేందుకు సానుకూలత ఇంధన సంక్షోభ నివారణ దిశగా అడుగులుఅతి త్వరలో శుభవార్త వింటారని భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యకైరో ః పశ్చిమాసియా యుద్ధ విరమణ దశకు అత్యంత చేరువలో ఉన్నామని అమెరికా దౌత్యవర్గాలు, అధికారులు ఆదివారం ప్రకటించారు. హర్మూజ్ జలసంధి మార్గం పున ః ప్రారంభం, అత్యంత ఉన్నత స్థాయి శుద్ధి చేసిన యురేనియం నిల్వలు వదులకునేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇక ఇరు పక్షాల మధ్య ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు? ఎక్కడ అనేదే మిగిలిన ప్రక్రియ అని తేల్చిచెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఆదివారమే డీల్ కుదిరిందని ప్రకటించారు. కొద్ది గంటల్లోనే ఒప్పందం కుదురుతుందని తెలిపారు. ఇరాన్ తన యురేనియం నిల్వలు త్యజించడం కీలక డిమాండ్ అని ట్రంప్ ప్రకటిస్తూ వచ్చారు. అయితే యురేనియం వదులుకునే విషయంలో సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఇరాన్ బహిరంగంగా ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మొత్తం మీద ఒప్పందానికి సిద్ధపడిందని

మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు
తెలంగాణ

మండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరికచాలా జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలుకొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో రోహిణి కార్తె ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బయటకెళ్లితే మాడ పగిలేలా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డులకు దాదాపు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో […] The post మండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు appeared first on Navatelangana.

ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ టీజీఆర్టీసీ బస్సుల్లో నిఘా నేత్రాలు!
తెలంగాణ

ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ టీజీఆర్టీసీ బస్సుల్లో నిఘా నేత్రాలు!

ప్రయాణికుల రక్షణకు ఎండీ నాగిరెడ్డి వినూత్న శ్రీకారం​‘బస్సులో భరోసా’ పేరిట ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం​నవతెలంగాణ – ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధిప్రజల ప్రయాణానికి భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరో విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది… ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నాగిరెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు […] The post ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ టీజీఆర్టీసీ బస్సుల్లో నిఘా నేత్రాలు! appeared first on Navatelangana.

రవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్‌
తెలంగాణ

రవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్‌

నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్ర రవాణా శాఖలో కీలక పదోన్నతి లభించింది. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ)గా విధులు నిర్వహిస్తున్న సి. రమేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు రవాణా కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. 2025-26 ప్యానెల్ సంవత్సరానికి గానూ ఈ ప్రమోషన్‌ని ఖరారు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో రవాణా వ్యవస్థను చక్కదిద్దడంలో, కార్యాలయాల పనితీరును మెరుగుపరచడంలో ఆయన చూపిన చొరవకు ఈ ప్రమోషన్‌ […] The post రవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్‌ appeared first on Navatelangana.

కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు
తెలంగాణ

కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు

​సుడా, జిల్లా గ్రంథాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనిబద్ధత, నిజాయితీతో పని చేస్తే గుర్తింపు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం అభివృద్ధికి ముగ్గురు మంత్రుల కృషి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి నవతెలంగాణ-ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం స్తంభాద్రి […] The post కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు appeared first on Navatelangana.

జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి
కార్మికుల వేతనాలకు ‘బీపీపీ’ కత్తెర..
తెలంగాణ

కార్మికుల వేతనాలకు ‘బీపీపీ’ కత్తెర..

18 నెలల బకాయిలపై అధికారుల మొండిచేయిఒక్కొక్కరి వేతనాల నుంచి రూ.4 వేలు కట్!140 మంది కార్మికులకు 72వేల చొప్పున నష్టంకోర్టు కేసుల సాకుతో బకాయిల ఎగవేతన్యాయం చేయాలని ప్రభావాణిలో వినతి.. స్పందన కరువు? నవతెలంగాణ-సిటీబ్యూర్లోనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, పర్యాటక ప్రాంతాలను కాపాడుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌మెంట్‌ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కాంట్రాక్టు కార్మికుల పొట్ట కొడుతున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి పట్ల అత్యంత దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల […] The post కార్మికుల వేతనాలకు ‘బీపీపీ’ కత్తెర.. appeared first on Navatelangana.

పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం
తెలంగాణ

పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం

గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందిఎమ్మెల్యే శంకర్ కృషితోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు నిధులు : రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నవతెలంగాణ -షాద్ నగర్పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోయిందని ఆరోపించారు. […] The post పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం appeared first on Navatelangana.

ధాన్యం కొనట్లేదని రైతుల నిరసన​
తెలంగాణ

ధాన్యం కొనట్లేదని రైతుల నిరసన​

లారీల కొరతే అసలు సమస్యనవతెలంగాణ – వీర్నపల్లి/ రామారెడ్డి/కొల్చారం / నంగునూరురాష్ట్రంలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేపట్టాలని, తరుగు తీయడం ఆపేయాలని కోరుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి ఐకేపీ కేంద్రంలో రెండు నెలలుగా ధాన్యాన్ని కొనడం లేదని ఆదివారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం 40శాతం మాత్రమే కొన్నారని వాపోయారు. లారీలు రాకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందని […] The post ధాన్యం కొనట్లేదని రైతుల నిరసన​ appeared first on Navatelangana.

పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ?
తెలంగాణ

పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ?

లేబర్ కోడ్‌లు రాష్ర్టంలో అమలు చేయకుండా తీర్మానం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్క రాములునవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతిఁధికేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష‍ులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ మెదక్ జిల్లా సమావేశం సంగారెడ్డిలో జరిగింది. జిల్లా అధ్యక్ష‍ురాలు బాలమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరి […] The post పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ? appeared first on Navatelangana.

మక్కలు కొనేందుకు 
మరో రూ.1800 కోట్లకు ఆమోదం
తెలంగాణ

మక్కలు కొనేందుకు 
మరో రూ.1800 కోట్లకు ఆమోదం

కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం : మంత్రి తుమ్మల ‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎన్నిసార్లు లేఖలు రాసినా…కేంద్ర మంత్రులకు విన్నవించినా మక్కల కొనుగోళ్లపై కేంద్రం స్పందించడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ.4 వేల కోట్లకు అదనంగా మరో రూ.1800 కోట్లకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆమోదం తెలిపారని ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. యాసంగి 2025-26 సీజన్‌లో […] The post మక్కలు కొనేందుకు మరో రూ.1800 కోట్లకు ఆమోదం appeared first on Navatelangana.

రైతు డిస్కంను ఈఆర్సీ తిరస్కరించాలి
తెలంగాణ

రైతు డిస్కంను ఈఆర్సీ తిరస్కరించాలి

విద్యుత్‌ ‌సంస్థలను ప్రయివేట్‌ పరం చేసే కుట్రబషీర్‌‌బాగ్‌ ‌తరహ మరో ఉద్యమం రావాలిటీఆర్‌ఈఈఎఎఫ్‌ రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తలు ​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌‘తెలంగాణ రైతు డిస్కం అనుమతులను విద్యుత్‌ ‌నియంత్రణ మండలి(ఈఆర్‌‌సీ) తిరస్కరించాలి. ముందస్తు అంచనాలు, ప్రణాళిక లేకుండా, పౌరసమాజంతో ఎలాంటి చర్చలు జరపకుండా రాష్ర్టప్రభుత్వం ఏక పక్ష‍ంగా నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం ఏర్పాటు వెనక భారీ కుట్రకోణం దాగుంది. తెలంగాణ విద్యుత్‌ ‌రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేట్‌ ‌వ్యక్తులకు ధారదత్తం చేయాలని సర్కార్‌ ‌‌ప్రయత్నిస్తోంది. టీడీపీ హయాంలో […] The post రైతు డిస్కంను ఈఆర్సీ తిరస్కరించాలి appeared first on Navatelangana.

చర్చలలో గణనీయ పురోగతి : అమెరికా
నీట్ లీకేజీపై మోడీ మౌనం
ఎబోలా అలర్ట్
ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం
తెలంగాణ

ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం

గాజాకు వెళ్తున్న మానవతా సహమీద కాన్వాయ్‌ మీద దుశ్చర్యపై ఆగ్రహంపారిస్ : గాజాకు వెళ్తున్న మానవతా సహాయ కాన్వాయ్‌ లో ఇజ్రాయిల్ దళాలచే పట్టు బడి, నిర్బంధంలో ఉన్న కార్య కర్తలను ఎగతాళి చేసినందుకు, ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్‌పై ఫ్రాన్స్ శనివారం అధికారిక ప్రవేశ నిషేధాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయిల్ దళాలు అడ్డగించిన విదేశీ కార్యకర్తల కఠినమైన నిర్బంధ పరిస్థితులను ఆ ఫుటేజ్ స్పష్టం చేసింది. ఆ రికార్డింగ్‌లో, డజన్ల కొద్దీ […] The post ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం appeared first on Navatelangana.

ఒకే కుటుంబంలోని 8 మంది మృతి
ఢిల్లీ దెబ్బకు కేకేఆర్ ఖల్లాస్.. లీగ్ చివరి మ్యాచ్‌లోనూ ఓడిన కోల్‌కతా
ప్రసవానంతరం
తెలంగాణ

ప్రసవానంతరం

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తుంటాయి. బరువు తగ్గడం లేదా పెరగడం, మూడ్​స్వింగ్స్ వంటివి చాలామందిలో కనిపించడం సహజం. అయితే, కొంతమంది వీటి మాదిరిగానే కొన్ని ఇతర లక్షణాలు, సమస్యల్ని సర్వసాధారణమే అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే బాలింతల్లో ఈ సమస్యలు, లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని, వెంటనే డాక్టర్​ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటో..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ […] The post ప్రసవానంతరం appeared first on Navatelangana.

పుచ్చకాయ బర్ఫీ