TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9630 వార్తలు

రైతు డిస్కమ్‌‌‌‌.. మరణశాసనమే..అసెంబ్లీలో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణం
నేడు వికారాబాద్ లో సోలార్ ప్లాంట్లు ప్రారంభం
తెలంగాణ

నేడు వికారాబాద్ లో సోలార్ ప్లాంట్లు ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా, ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం వికారాబాద్, మధిర ప్రాంతాల్లోని మహిళా సమాఖ్యలకు మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి దశలో 6 మెగావాట్ల ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. మహిళా సంఘాలే ఈ ప్లాంట్లను నిర్వహిస్తూ, విద్యుత్‌ను విక్రయించడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందనున్నాయి. The post నేడు వికారాబాద్ లో సోలార్ ప్లాంట్లు ప్రారంభం appeared first on Navatelangana.

డెడ్ బాడీ తరలించకుండా ఆందోళన
స్మార్ట్ సురక్ష ఏఐ’ లోగో ఆవిష్కరణ
‘ఉపాధి’కి ఎండల ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భయంతో కూలీల ఆందోళన
తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
లోయలో పడిన కారు: ఎనిమిది మంది మృతి
తెలంగాణ

లోయలో పడిన కారు: ఎనిమిది మంది మృతి

ముంబయి: కారు లోయలో పడి ఎనిమిది మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో జరిగింది. మహాబలేశ్వర్-పోలాద్ పూర్ రోడ్డులోని అంబెనలి ఘాట్ వద్ద సోమవారం ఉదయం స్కార్పీయో వాహనం అదుపుతప్పి 1000 అడుగుల లోతుగల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. రెస్క్యూ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కఠినమైన కొండ ప్రాంతం కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మృతులు సతారా జిల్లాలోని కోరగామ్ తాలూకాలోని అస్గాన్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీపాలీ నుంచి సతారా జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణ

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర 113.74 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర 104.88 గా ఉంది. ఇప్పటికే మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ రూ.5 పెరిగాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావంతో తిరిగి ఇప్పుడు ధరను పెంచాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం తరువాత పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం ఇప్పుడు ఇంధన వినియోగదారులపై పడింది. మే 18న పెట్రోల్‌పై 0.86 పైసలు, డీజిల్‌పై 0.83 పైసలు, మే 22న పెట్రోలుపై లీటరుకు 87 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 91 పైసలు పెంచారు. పది రోజుల క్రితమే దేశంలో పెట్రోలు, డీజిల్‌పై లీటరు కు మూడు రూపాయలు చొప్పున ధరలు పెంచిన విషయం తెలిసిందే.

పోలీసుల వేధింపులు... మహిళ ఆత్మహత్య
తెలంగాణ

పోలీసుల వేధింపులు... మహిళ ఆత్మహత్య

అమరావతి: పోలీసులు వేధిస్తున్నారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తెనాలిలో సాయిబాబా, తిరుపతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. స్వర్ణలతకు సంబంధించిన నగలను తిరుపతమ్మ తాకట్టు పెట్టింది. నగలు తిరిగి ఇవ్వడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో స్వర్ణలత ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి తిరుపతమ్మ, సాయిబాబాను స్టేషన్ కు తరలించి విచారించారు. తాకట్టు పెట్టిన దుకాణంలో తిరుపతమ్మ నగలు తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. తాము నగలు తాకట్టు పెట్టినవి స్వర్ణలతకు తెచ్చి ఇచ్చామని, తాము చెప్పిన కూడా పోలీసులు నమ్మడం లేదని, తన భర్తను పోలీస్ స్టేషన్ లో చితక బాదారని తిరుపతమ్మ వాపోయింది. ఎస్ఐ తనతో అసభ్యంగా మాట్లాడారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తరువాత తనకు న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో తీసి జిల్లా కలెక్టర్ ను కోరారు. తిరుపతమ్మ గడ్డి మందు తాగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. స్వర్ణలత, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి తమను బెదిరించారని సాయిబాబా తెలిపా

15 రోజులు పని చేస్తే.. రూ.200 ఇచ్చారు!..జార్ఖండ్‌‌లో మహిళా కూలీ కన్నీటిపర్యంతం
ఓపీఎస్లను జీపీఎస్లుగా మార్చాలి : రఘురాంరెడ్డి
వడదెబ్బతో ఒక్కరోజే 60 మంది మృతి
గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ... ఇవాళ్టి ( మే 25 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూరి గుడిసెల వివరాల సేకరణ...
రైల్వే ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మహిళ ప్రసవం.. వికారాబాద్ జిల్లా తాండూరు ప్లాట్ ఫామ్ పై ఘటన
ఉపాధిలో ఈ-కేవైసీ 93.76 శాతం పూర్తి..తెలంగాణలో వేగంగా ఆధార్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియ
సిద్ధాపూర్ను డంపింగ్ యార్డ్గా మార్చొద్దు.. ప్రభుత్వం దిగిరాకుంటే రాజీనామాలు చేస్తాం
పాలసీ సొమ్ము  పది రోజుల్లోనే..! ఇందిరమ్మ బీమా కోసం విధివిధానాలు..1.15  కోట్ల కుటుంబాలకు రూ.3 వేల 509 చొప్పున ప్రీమియం?
అన్ని కేంద్రాల్లో  బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు? హైదరాబాద్ లో 159 ఇందిరమ్మ క్యాంటిన్లు..50 కేంద్రాల్లోనే అల్పాహారం
హైదరాబాద్లో 115 రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్.. దేశంలోనే ఏపీ టాప్.. ఆంధ్రాలో లీటర్ పెట్రోల్ ఎంతంటే..
పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీ నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా...సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్
జూన్ 2నుంచి ఇందిరమ్మ బీమా
తెలంగాణ

జూన్ 2నుంచి ఇందిరమ్మ బీమా

కొత్త పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా రక్షణ మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు27న సోలార్ ప్లాంట్ల పథకం ప్రారంభం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడిమన తెలంగాణ/ ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మక ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కులమతాలకతీతంగా, పేద, ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు కనీసం రూ.లక్ష సాయం కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకపోయిందని భట్టి విమర్శించారు. అటువంటి దుస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే, ప్రమాదవశాత్తు కుటుంబ యజమానిని కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీ

ఫలించిన హరీశ్ పోరాటం
తెలంగాణ

ఫలించిన హరీశ్ పోరాటం

హ్యామ్ రోడ్ల విధానంలో ప్రభుత్వ ఖజానాకు రూ.2,500 కోట్లు ఆదానిర్మాణ పనులను 5శాతం ఎక్సెస్‌కు మించకుండా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయంకేబినెట్ సమావేశంలోనే అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలుఆ మేరకే టెండర్లు 23.5 శాతం ఎక్సెస్ వల్ల భారీ అవకతవకలు జరగబోతున్నాయని ఆరోపించిన హరీశ్‌రావువివిధ వేదికల ద్వారా పదేపదే అభ్యంతరం చెబుతూ వచ్చిన బిఆర్‌ఎస్ నేత అప్రమత్తమైన ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిన వివాదానికి తెరమన తెలంగాణ/హైదరాబాద్: హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) విధానంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం చేపట్టే అంశంపై శనివారం జరిగిన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నరగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను 5 శాతానికి మించకుండా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిమండలి సమావేశంలో అధికారులను ఆదేశించడంతో ఇక ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 2 వేల నుంచి 2 వేల కోట్లు ఆదా కానున్నాయని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఇంతటి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కావడానికి పరోక్షంగా దోహదపడిన క్రెడిట్ మాజీ మంత్రి, సిద

హోంగార్డుపై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి